---Advertisement---

Andhra Pradesh State Employees Group Insurance Scheme-GIS | GO MS 32.

By: KS SHANKAR

On: May 4, 2025

Follow Us:

---Advertisement---

Post Published on:

January 5, 2025

సాముహిక భీమా పథకం (G.I.S)

  1. ఈ పథకం 01-11-1984 నుండి అమలులోకి వచ్చింది.
  2. ఉద్యోగులందరికీ ఈ పథకం తప్పనిసరి.
  3. ఈ సొమ్ము ను ఉద్యోగి పదవీవిరమణ విరమణ పొందిన సమయం లో కాని, ఉద్యోగి మరణించిన సందర్భంలో కానీ చెల్లిస్తారు.
  4. ఈ పథకంలో జాయిన్ అవ్వగానే ఉద్యోగి నామినేషన్ ఫారమ్ లు పూర్తి చేసి సర్వీస్ రిజిస్టర్ లో అతికించాలి.
  5. నవంబర్ నెల తరువాత ఉద్యోగంలో చేరువారు తరువాత వ వచ్చే నవంబర్ నుండి సభ్యులుగా చేరతారు అయితే సభ్యులుగా చేరే వరకు ఐన కాలానికి ప్రతి నెలా ప్రతి యూనిట్ కు రూ.5 లు చెల్లించాలి.
  6. GO.MS.No-312 Finance Department ప్రకారం ప్రతి 10రూ.లకు రూ.3125  భీమాకు రూ.6875 పొడుపు కు జమచేయ బడుతుంది.
  7. మరణించినపుడు  భీమా+ నిల్వ వడ్డీతో సహా చెల్లించబడుతుంది.
  8. ప్రమోషన్ వల్ల ఏఇతర కారణాల వల్లగాని వేతన స్కేల్ పెరిగిన సందర్భంలో అందుకు అనుగుణమైన గ్రూప్ కు సంభందించిన చందా చెల్లించాలి.
  9. ఈ పతకాన్ని అమలు పరచవలసిన భాద్యత అధికారులది శాలరీ నుండి ప్రతి నెల రికవరీ చేయవలసిన భాద్యత డ్రాయింగ్ అధికారులది.
  10. Extrardinary Leave పైన వెళితే  ఆ ఉద్యోగి చెల్లించవలసిన సెలవు కాలపు మొతాన్ని అతను జాయిన్ అయిన తరువాత మూడు వాయిదాలలో చెల్లించవలసి ఉంటుంది.
  11. ఈ నిధి నుండి అడ్వాన్సు, అప్పు ఇవ్వరు అయితే గృహ నిర్మాణ పథకాలకు సభ్యులకు మేలు చేకూర్చే ఇతర పథకాలకు ఈ నిధి ని ఉపయోగిస్తారు.
  12. పంచాయతి రాజ్  ఉపాధ్యాయులకు తప్ప మిగతా ఉపాధ్యాయులకి రిటైర్మెంట్ రోజే ఈ జి.ఐ.యస్ సొమ్మును చెల్లించాలి.
  13. వడ్డీ రేట్లు 1-04-2011 to 20-11-2011…..8%    1-12-2011 నుండి 8.6 %

Summer Holidays Prefix & Suffix Clarification

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment